‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది.. వా గులను గుల్ల చేస్తూ సంపదను లూటీ చేస్తున్నారు.. దందా యథేచ్ఛగా సాగుతున్నా రేవంత్ సర్కారు వారికి కొమ్ముకాస్తున్నది..
మరికల్ మండలంలోని రాకొండ, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో గత కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భజలాలు పెంచాల నే ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాంలను అధికార పార్టీకి చెందిన నాయకులు, ఇసుక మాఫియ �