ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లా
AP High Court | ఉచిత ఇసుక వ్యవహారంలో ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) వేసిన కేసుపై ఏపీ హైకోర్టు (High Court r) తీర్పును రిజర్వ్లో ఉంచింది .