ఒక మనిషికి ఉండే శక్తి ఎంతటిదో నిరూపించిన వాడు శ్రీరాముడు. తన జీవన యానంతో ప్రత్యక్షంగా కొందరికి, రామాయణ కావ్యంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన సకల గుణాభిరాముడు రామచంద్రుడు.
ఐదువేల సంవత్సరాల క్రితం గోదాదేవి ఆచరించి, లోకానికి అందించిన తిరుప్పావై వ్రతం పరమ పవిత్రమని ప్రముఖ సంస్కృత, సంప్రదాయ పండితుడు సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు.