నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదంగా మారింది. పోలీసులు కొట్టడంవల్లే నిందితుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శ�
బీసీ కులానికి చెందిన వారిని అరేయ్ అన్నందుకు ఓ దళిత యువకుడి ప్రాణం పోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లిలో శనివారం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హోంగార్డులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకొన్నారు. తమతో కలిసి పనిచేసిన హోంగార్డులు పీ మల్లేశం, సంపత్ ఇటీవల మృతి చెందగా, ఆ కుటుంబాలకు ఒక రోజు వేతనం అందించి అండగా నిలిచారు. మంగళవ�
ఏ రంగంలో అయిన వారసుల హవా తప్పక ఉంటుంది. సినీ పరిశ్రమలో అయితే అదీ మరి ఎక్కువ. కొందరు స్టార్స్ తమ వారసులని లేదంటే తమ్ముళ్లు, కజిన్స్ని వెండితెరకు పరిచయం చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ న�
మైసూరు, జనవరి 30: సంస్కృతభాషలో వెలువడుతున్న ప్రపంచంలోనే ఏకైక దినపత్రికగా పేరున్న ‘సుధర్మ’ ఎడిటర్ కేవీ సంపత్కుమార్ (64) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. సంస్కృత భాషా పరిరక్షణకు అందించిన సేవలకుగానూ సంపత్
కరోనా తగ్గినవారు వారానికోసారి చేయొచ్చు 22 సార్లు ప్లాస్మా దానం చేసిన సంపత్కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జీవితంలో మనసుకు కలిగిన ఓ బాధ ఆయనను రక్తదానం వైపు నడిపించింది. ప్రాణాపాయంలో ఉన్న ఎ�