ఆదివాసీ దైవాలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతరకు మరో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో గద్దెలు, మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
పట్టణంలో సమ్మక్క-సారలమ్మల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర ప్రారంభంకానుండగా, పట్టణంలోని మార్కె ట్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు భారీ ఎత్తున బెల్లం నిలువలను అందుబాటు
మేడారం మినీ జాతరలో భాగంగా మూడో రోజు భక్తజనం ప్రవాహంలా వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు.