రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేటలో బుధవారం మేడ్చల్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లార
హైదరాబాద్-శామీర్పేట మధ్య ప్రయాణం నరకంగా మారిన సంగతి తెలిసిందే. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే.. శామీర్పేట ను�
‘తెలంగాణ రైతులు అదృష్ట వంతులని, రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ అన్ని వసతులు కల్పించి, వ్యవసాయాన్ని పండుగలా చేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.