‘యాభై ఏండ్ల కింద అత్తమామలు భూమి కొంటే మాకెందుకీ శిక్ష. ఎలాంటి నోటీసులివ్వకుండా మేమేదో ఘోరమైన నేరం చేసినట్టు నా భర్తను జైలుకు పంపడం ఎంతవరకు న్యాయం? అని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెలకు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కారు పెద్దల కక్షసాధింపు చర్యలకు అమాయక రైతులు బలవుతున్నారు. అసైండ్ ల్యాండ్ సాకు చూపుతూ ఇప్పటివరకు నేతలపై విరుచుపడ్డ యంత్రాంగం.. ఇప్పుడు సాధారణ ప్రజల్నీ వదలడం లేదు.