రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం వారిది. కొడుకు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతానని చెబితే అప్పులు చేసి కొడుకును అమెరికాకు పంపారు. బాగా చదువుకొని అమెరికాలో పెద్ద ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్త
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుషాలపురం మంగవ్వ-�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృ తి చెందాడు. తుషాలపురం మంగవ్వ -మహదేవ్ల పెద్ద కుమారుడు సాయి రోహిత్ (23) హైదరాబాద్ సీవీఆర్ కాలేజీలో 2022లో బీటెక్ పూ�