నాంపల్లిలోని గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన వేద రజనీ సాయిచంద్ కార్యాలయంలోకి తన భర్త చిత్రపటాన్ని స్వయంగా తీసుకెళ్లి..
ప్రముఖ గాయకుడు, పాలమూరు ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతకు చెందిన సాయిచంద్ తన తండ్రి అడుగుజాడల్లో పేద ప్రజ
తెలంగాణ పోరు బిడ్డ, కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. తెలంగాణ మాండళికాన్ని, తెలంగాణ పల్లె పాటలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గాయకుడు ఇకలేరన్న వార్త.. �