కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీ విమర్శకుడు, సాహితీ గౌతమి సలహాదారు వారాల ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు. గుల్జార్ గ్రీన్ పద్యాలను తెలుగులోకి ‘ఆకుపచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(2022)కు ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కావ్యానికిగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ మ
దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డును ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషికిగాను ఈ అవార్డులను అందిస్తారు. ఇప్పటివరకు 45 మందికి...