ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు సెలెబ్రిటి. ‘బలగం’ మనస్విని అంటే జనం ఇట్టే గుర్తుపడతారు. తనది తంగళ్లపల్లి. ఆసాని లక్ష్మారెడ్డి- రవీన.. మనస్విని తల్లిదండ్రులు. పక్కా రైతు కుటుంబం. చిన్నప్పుడే ఈటీవీ ‘జ�
చిన్నతనంలో స్నేహితులతో కలిసి సరదాగా రాకెట్ పట్టిన ఆ చిన్నారి.. పదేండ్లు వచ్చేసరికి టెన్నిస్నే కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువు.. శిక్షణ ప్రారంభించిన ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదు�