ఇప్పటి వరకు మనం ఆదాయపు పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను వంటివి మాత్రమే చూసుంటాం. అయితే, మధ్యప్రదేశ్లో మాత్రం అధికారులు కొత్త పన్నును ప్రజలకు పరిచయం చేశారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ విధించను
భోపాల్: మధ్యప్రదేశ్లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేసిన జితేంద్ర అహిర్వార్ను అరెస్టు చేశారు. జితేంద్ర ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో విద్యార్థి. వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్