పాల్వంచ మండలంలోని కిన్నెరసాని విహారయాత్రలో నూతనంగా ‘సఫారీ యాత్ర’ ఈ నెల 13వ తేదీ శనివారం ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే నల్లమల ప్రాంతం మూడు నెలలు మూగబోనున్నది. అమ్రాబాద్ టైగర్ సఫారీ ప్యాకేజీని నిలిపివేసింది. వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం ఆసన్నం కావడంతో నేటి నుంచి సెప్టెంబర్ 31 వరకు నల్�
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు.
సఫారీ టూర్.. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలని ప్రతి ప్రకృతి ప్రేమికుడి కోరిక. ఇందుకోసం ఒకప్పుడు వేరే రాష్ర్టానికో, వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పరిరక్షణ�