కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
Panchayat Elections : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ ఓ ఊరి ప్రజలు మాత్రం నిరసన గళం వినిపిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపకుండా నిర్వహించ తలపెట్టిన ఎ�
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ (Sadashivanagar)మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ యువకుడు మృతిచెందారు. ఆదివారం ఉదయం సదాశివనగర్లో గోసంగి కాలనీకి చెందిన కళ్లెం సిద్ధిరాములు (17
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.