కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ (Sadashivanagar)మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ యువకుడు మృతిచెందారు. ఆదివారం ఉదయం సదాశివనగర్లో గోసంగి కాలనీకి చెందిన కళ్లెం సిద్ధిరాములు (17
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.