కార్మిక వర్గంకోసం, పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార
అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ అన్ని రంగాల్లో ప్రగతి వెలుగులు దశదిశలా విరజిమ్ముతున్నాయని కలెక్టర్ శశాంక అన్నారు.
ధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యావత్ దేశాన్ని కార్పొరేటీకరణ చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు అమలైతే దేశంలో ఏ రైతూ మిగలడు. రైతు అస్తిత్వానికి, రైతు మనుగడకే ప్రమ