తల్లీకూతుళ్ల అనుబంధమే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రానికి అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. వచ్చే నెల 3�
‘తెలుగులో తొలిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. లీడ్రోల్ చేశాను కనుక కథ నాకు తెలుసు. కథలోని ఆసక్తికర సన్నివేశాలను, మలుపులను లైట్గా టచ్ చేస్తూ ట్రైలర్ రూపొందించారు.
వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ‘ఇదో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్.
క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగులో మంచి బ్రేక్ అందుకుంది వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar). ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.