Rajiv Yuva Vikasam | రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు అప్పుడే వెల్లడించింది.
రాజీవ్ యువవికాసం (ఆర్వైవీ) పథకం కింద యువత స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందజేస్తామని కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా గత ఫిబ్రవరిలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది.