తెలంగాణలో (Telangana) పండుగ వలె సాగుబడి ఉన్నదని, భూమికి బరువయ్యేంత దిగుబడి వస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. వ్యవసాయరంగంలో (Agriculture) రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించిందని చెప్పారు.
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ఆ
పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత�
ప్రతి రైతూ బీమా కలిగి ఉండేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ స�
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో అర్హులు చేరేందుకు తాజాగా, మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా మరణించ�