యూరియా యాప్ ద్వారా జరిగిన అక్రమాలు ఒక్కక్కొటి వెలుగులోకి వస్తున్నాయి. చేర్యాలలో యూరియా పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 450 నుంచ�
సరిపడా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు లభించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీలుగ విత్తనాల కోసం మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫుల్కల్, చౌటకూరు, దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల
షాద్నగర్, ఆగస్టు7 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు స�