‘కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసింది. అన్ని వర్గాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నీళ్లుండి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండగా యాసంగి పంటలు ఎండి రైతులు ఆగమైండ్రు. వారు మర్లబడే రోజొచ్చింది�
బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్షకు మాజీ విప�