శాసనమండలిలో 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర మంత్రి డీ శ్రీధర్బాబు ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. అన్నీ అబద్ధాలే వల్లెవేస్తున్నారని, బోగస్ మాటలు చెప్త�
ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేసి ప్రజలను మోసం చేసిందని ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం వారు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.