ఉక్రెయిన్కు అమెరికా, మిత్రదేశాలు మద్దతు పలుకుతుండటం, ఆయుధాలు అందించడంపై రష్యా ఘాటుగా స్పందించింది. ప్రస్తుత పరిస్థితులు, ఉద్రిక్తతల దృష్ట్యా మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవమేనంటూ హెచ్చరించింది. రష్య
భారత్ ఏ వస్తువులు అడిగినా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సదా సిద్ధంగానే వున్నామని రష్యా విదేశాంగ మత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. అలాగే భారత్తో ఏ విషయంపైనైనా చర్చించడానికి కూడా తాము సిద�