గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది.
“మహిళలే దేశ ప్రగతిలో కీలకం కాబోతున్నారు. వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తే దేశం మరింత ముందుకు సాగుతుంది.” అని రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ మహిళాలోకాన్ని ఉద్దేశి�
రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.15,037 కోట్ల రుణాలను అందజేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. దీంతో 3.08 లక్షల ఎస్హెచ్