ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడిబాట కార్యక్రమం నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా బడీడు, బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు.
జ్వరమొచ్చి.. నొప్పొచ్చి.. జలుబు చేసి జబ్బు తీవ్రత అధికమైతే హైరానా పడి జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనైతే వాగులు, వంకలు దాటడం,