అత్యంత మార్పు కలిగిన, సమావిష్ట బడ్జెట్లలో ఇది ఒకటని, ఇది గ్రామీణ భారత్ను సమర్ధవంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలంగాణ అగ్రో డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మునేందర్ గౌరిశెట్టి హర్షం వ్యక్తం చేశా
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్' పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. �