హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హేమలతశ్రీన�
మంచాల : గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లా పండుగను వైభవంగా జరుపుకున్నారు. మంగళవారం మంచాల మండలంలోని బోడకొండ, కొరవాని తండా, సత్తితండా, ఆంబోతుతండా తదితర గ్రామాల్లో గిరిజన పెద్దలు భక్తి శ్రద్ధలతో సీత్లా ప�