గోదావరి కరకట్టను కొత్త డిజైన్తో నిర్మించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో దెబ్బతిన్న గోదావరి కరకట్�
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రా�