విజన్ లేని పార్టీగా కాంగ్రెస్, పరమతాన్ని ఆదరించలేని పార్టీగా బీజేపీని తెలంగాణ సమాజం విశ్వసించదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరా�
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గిరక తాటి చెట్టు ఎక్కి.. స్వయంగా గీసి కిందకు దించి కల్లు తాగారు. మూడేండ్ల క్రితం సొంత ఖర్చుతో తాటి మొక్క�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమణకు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన మేరకు వారు సమ్మె విరమణకు ప్రకటన చేసే అవకాశం ఉన్నదని తెలిసింది.