బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ర్టాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇలా పలు రకాల హింసాత్మక ఘటనలతో ఆయా రాష్ర్టాల్లో శాంతి-భద్రతలు �
డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు తరచుగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారసభల్లో, పార్టీ సమావేశాల్లో గొప్పలకు పోతుం టార�