లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా చెప్పిందని పూనమ్ అగర్వాల్ అనే ఓ జర్నలిస్టు శుక్రవారం తన ఎక్స్ ఖాతా�
RBI-Rs 500 | ఆర్బీఐ వద్ద రూ.88,032.5 కోట్ల విలువ గల రూ.500 కరెన్సీ నోట్ల సమాచారం లేదని తేలింది. మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు వచ్చిన సమాధానంలో ఈ సంగతి తేలింది.