ఏటా శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు అక్కాచెల్లెలు రాఖీ కట్టడానికి వస్తారని అన్నాదమ్ములు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పండుగను మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం దూరంచేస్తున్నది.
ఆర్టీసీ మహిళా ఉద్యోగులు జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు జరిగిన రెండో జాతీయ మహిళా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2022లో టీఎస్ ఆర్టీసీ నుంచి పా