శంకర్గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివ�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు అతిత్వరలో మరో తీపికబురు అందనున్నది. 2017 నుంచి పెండింగ్లో ఉన్న పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు చేసే కసరత్తు మొదలైంది.