మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతామని వెల్లడించింది.
ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�