కార్మికుల డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో, యాజమాన్యంతో చర్చలు జరుపడంలో కార్మికశాఖ విఫలమైందని, ఇందుకు నిరసనగా ఈ నెల 10న కార్మికశాఖ ఎదుట ఆర్టీసీ కార్మికులు గర్జన నిర్వహించనున్నట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ మేరక