నిజామాబాద్ రవాణా కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది. వారు చెప్పిందే అక్కడి సిబ్బంది పాటించడం పరిపాటిగా మారింది. డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ పనులు చేసి పెడుతున్నారు. ఆర్టీఏ సిబ్బంది సహకారంతో �
అది ఖైరతాబాద్ ఆర్టీఏ ప్రధాన కార్యాలయం. కమిషనర్, జేటీసీ ఉన్నతాధికారులు ఉంటారు. ఆ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఏ సిబ్బందిమంటూ.. కొందరు వ్యక్తులు వాహనాలను ఆపి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాహనదార