RT-PCR test కరోనా అలజడి మళ్లీ మొదలైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయి
Prior booking of RT-PCR test must from ‘at-risk’ countries: Govt | ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ముప్పును దృష్టిలో పెట్టుకొని రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడాన్ని కేంద్ర
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ రేటును సవరించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ధర రూ.200 మేర తగ్గించారు. గతంలో రూ.900 ఉండగా ప్రస్తుతం రూ.700 వసూలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్�
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వెంటనే సర్జరీలు చేయించుకోకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. అత్యవసరం కాని సర్జరీలను కొవిడ్ నుంచి కోలుకున్న 6 వారా�
హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ | హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
కరోనా నెగెటివ్| పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ ని�
హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడిన�
రాష్ట్రంలో కరోనా సంక్రమణపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.