అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు.
మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) నివేదిక వెల్లడించింది. మీడియా స్వేచ్ఛలో
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా (Jeddah) నుంచి ముంబై (Mumbai) బయల్దేరింది.
ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ (Sudan) అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దా�
అంతర్యుద్ధంగా కారణంగా సూడాన్లో (Sudan) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి (Operation Kaveri)తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది. భా�