Poonch terror attack | జమ్ముకశ్మీర్లోని పూంచ్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల ర�
Bengaluru cafe blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కుట్రదారులైన మరో ఇద్దరి ఆచూకీ కోసం ఎన్ఐఏ రూ.20 లక్షల బహుమతిని ప్రకటించింది. ప్రధాన నిందితులైన ముసావీర్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహల సమాచారం తెలిపితే ఒక్