హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ మహమ్మద్ ఖాజీ సోహెల్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Hyderabad | తాజాగా హైదరాబాద్లోని మీర్పేట పరిధిలో ఓ రౌడీషీటర్ను హత్య చేసిన నిందితుడు కూడా ఏకంగా ఇన్స్టాలో లైవ్వీడియో పెట్టి మరీ ‘దమ్ముంటే ప ట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు.
రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ తెలిపారు. మంగళవారం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించ�