దక్షిణ భారత పసుపు రైతులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమా
వినియోగదారుల్లో కొనుగోలు విధానం మారుతున్నదని, అందుకు అనుగుణంగా రిటైల్ వ్యాపారంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు పారిశ్రామిక నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.