నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో గదుల కొరత వేధిస్తున్నది. ఒకే భవనంలో ఒకటి నుంచి పది వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 442 మంది విద్యార్థులు చదువుతున్నారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించినప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన�
తిరుమల : స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన గదుల నిర్మాణపనులను చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి �