SIR Phase 3 | దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్) మూడవ దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీ�
ముంబై: జియో 5జీ సేవల గురించి రిలయన్స్ జియో ఇవాళ ప్రకటన చేసింది. దివాళీ నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. దివాళీ నాటికి నాలుగు నగరాల నుంచి 5జీ సేవల్ని ప�