హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘సంబరాల ఏటిగట్టు’(SYG). రోహిత్ కెపి దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. 125కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ ద�
‘విరూపాక్ష’ విజయంతో వందకోట్ల హీరోగా అవతరించారు సాయిదుర్గతేజ్. ఆయన హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా ఇటీవలే మొదలైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకుడు. ప్రైమ్షో ఎం�