రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.
Rabri Devi Counters Nitish Kumar | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�