రోడ్ల నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. మరమ్మతులు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్న పట్టించుకునే వారే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్లశాఖ గ్రాంట్లపై లోక్సభలో మాట్లాడారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. భారత్మాల ప్రాజెక్టు కింద మోదీ ప్రభుత్వం ఇచ్చ