Road Safety Cess | రేవంత్రెడ్డి సర్కార్ వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వేలల్లో అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అదనపు భారం మోపుతున్నదని �
దసరా వస్తున్నదంటే ప్రజలంతా కొత్తకొత్త ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్లో స్పెషల్ ధమాకా పేరిట ధరలు తగ్గుతాయన్న ఆశతో వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు