టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతోపాటు మరో వ్యక్తి మృతి చెందారు.
హర్దోయ్: వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి 15 గంటలపాటు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీ
లక్నో : ఉత్తరప్రదేశ్ డిఒరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ మలుపు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఎస్యూవీ, బస్సు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందగ�