శంకరమఠం కూరగాయల మార్కెట్లో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాలను జేసీబీలను పెట్టి తొలగించారు. 80 ఏండ్ల కింద ఏర్పాటైన ఈ కూరగా
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న సముదాయాలను శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ సందర్భంగా అడి�
బోరబండ ప్రధాన రహదారిపై సైట్-1 కాలనీ సమీపంలో రోడ్డు మలుపు వద్ద ఇటీవల ఓ హోటల్ను ప్రారంభించారు. అయితే నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా రోడ్డును ఆక్రమించి చదును చేశారు.