పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన బాలుడు అనంత లోకాలకు చేరుకున్నారు. బర్త్డే రోజే మృత్యువాత పడ్డ ఘటన కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం మంగోల్ క్రాస్ రోడ్ సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుకునూరుపల్లి ఎస్ఐ సాయిరా�
ఆదిలాబాద్ : శివరాత్రి పర్వదినం.. ఆ బాలుడి ఇంట్లో విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా భోకర్ తాంసి గ్రామానికి చెందిన విఠల్ కుమారుడు విపుల్ (15) ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్న�