వేసవి తాగునీటి అవసరాలు, కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆ నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. 10 తర్వాత ఏపీలోనే సమావేశాన్ని
నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి నిరుడు జూలై 15న కేంద్రం జారీచేసిన గెజిట్ను సవరించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు గోదావరినదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల
Gazette notification | నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు.
గోదావరి | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సోమవారం భేటీ కానున్నాయి. బోర్డుల చైర్మన్లతో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమావేశమవుతారు. ఈ సందర్భంగా బోర్డుల పరిధికి
గోదావరి నదీ యాజమాన్య బోర్డు | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా